Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే తెలుగు అకాడమి: లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 4 జులై 2020 (11:09 IST)
త్వరలోనే తెలుగు అకాడమి కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి తెలిపారు.

తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాత్కాలికంగా టీటీడీ భవనంలో తెలుగు అకాడమి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

తెలుగు ప్రాచీన గ్రంథాలు, పుస్తకాలు, సంస్కృతి తాళపత్ర గ్రంథాలను ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో తెస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments