Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే తెలుగు అకాడమి: లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 4 జులై 2020 (11:09 IST)
త్వరలోనే తెలుగు అకాడమి కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి తెలిపారు.

తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాత్కాలికంగా టీటీడీ భవనంలో తెలుగు అకాడమి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

తెలుగు ప్రాచీన గ్రంథాలు, పుస్తకాలు, సంస్కృతి తాళపత్ర గ్రంథాలను ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో తెస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments