విజయవాడకు రానున్న సోనూసూద్, దుర్గమ్మను దర్శించుకుని...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:05 IST)
సినీ నటుడు సోనూసూద్ షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన ఒక రోజు ఆలస్యంగా గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.
 
తన సేవా కార్యక్రమాలతో అత్యంత పాపులారిటీ, ఇమేజ్ సాధించిన సోనూ సూద్ ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉన్నారు. సోనూసూద్ రేపు ఉదయం 7:30 గంటలకు హైద్రాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

విజయవాడలో ఉదయం 9 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సోనూసూద్
అనంతరం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. సోనూసూద్ విజయవాడ పర్యటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments