Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడకు రానున్న సోనూసూద్, దుర్గమ్మను దర్శించుకుని...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:05 IST)
సినీ నటుడు సోనూసూద్ షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన ఒక రోజు ఆలస్యంగా గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.
 
తన సేవా కార్యక్రమాలతో అత్యంత పాపులారిటీ, ఇమేజ్ సాధించిన సోనూ సూద్ ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉన్నారు. సోనూసూద్ రేపు ఉదయం 7:30 గంటలకు హైద్రాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

విజయవాడలో ఉదయం 9 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సోనూసూద్
అనంతరం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. సోనూసూద్ విజయవాడ పర్యటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments