Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడకు రానున్న సోనూసూద్, దుర్గమ్మను దర్శించుకుని...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:05 IST)
సినీ నటుడు సోనూసూద్ షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన ఒక రోజు ఆలస్యంగా గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.
 
తన సేవా కార్యక్రమాలతో అత్యంత పాపులారిటీ, ఇమేజ్ సాధించిన సోనూ సూద్ ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉన్నారు. సోనూసూద్ రేపు ఉదయం 7:30 గంటలకు హైద్రాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

విజయవాడలో ఉదయం 9 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సోనూసూద్
అనంతరం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. సోనూసూద్ విజయవాడ పర్యటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments