జగన్ పోవాలి బిజెపి రావాలి, ఇదే మా నినాదం: సోము వీర్రాజు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (18:12 IST)
తిరుపతిలో మొట్టమొదటి బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో జగన్ పోవాలి.. బిజెపి రావాలన్న నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు.
 
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, శేషాచలం కొండల్లో విలువైన ఎర్రచందనాన్ని దోచేస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం హిందూత్వాన్ని మంటగలుపుతోందని.. వైసిపి నేతలే దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం గాలేరు.. నగరి ప్రాజెక్టును తీసుకొస్తే ఆ ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. 
 
నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమన్నారు బిజెపి జాతీయ కార్యదర్సి సత్యకుమార్. కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులను రెచ్చగొట్టి రాద్దాంతం చేయిస్తోందన్నారు. బిజెపిపై అసత్య ప్రచారాలు మానాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదల పెన్నిధి, రైతుల పక్షపాతి అన్నారు సత్యకుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments