Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పోవాలి బిజెపి రావాలి, ఇదే మా నినాదం: సోము వీర్రాజు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (18:12 IST)
తిరుపతిలో మొట్టమొదటి బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో జగన్ పోవాలి.. బిజెపి రావాలన్న నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు.
 
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, శేషాచలం కొండల్లో విలువైన ఎర్రచందనాన్ని దోచేస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం హిందూత్వాన్ని మంటగలుపుతోందని.. వైసిపి నేతలే దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం గాలేరు.. నగరి ప్రాజెక్టును తీసుకొస్తే ఆ ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. 
 
నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమన్నారు బిజెపి జాతీయ కార్యదర్సి సత్యకుమార్. కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులను రెచ్చగొట్టి రాద్దాంతం చేయిస్తోందన్నారు. బిజెపిపై అసత్య ప్రచారాలు మానాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదల పెన్నిధి, రైతుల పక్షపాతి అన్నారు సత్యకుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments