ప్రకంపనలు రేపుతున్న క్యాసినో : సోము వీర్రాజు అరెస్టు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (16:34 IST)
కృష్ణా జిల్లా గుడివాడలో వెలుగు చూసిన క్యాసినో వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. గుడివాడ సమీపంలోని నందమూరు వద్ద బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తమ పార్టీ కార్యక్రమాల్లో ఒకదానికి తాము వెళ్తున్నామని సోము వీర్రాజు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. గుడివాడలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 
 
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments