Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఊటీ నుంచి పాలించారుగా..? జగన్ అరకు‌లో కూర్చుంటే సరిపోదా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (15:12 IST)
* రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మన సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.
* ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ గారు  పొరపాటు చేశారేమో.
* ఈ విషయాన్ని ఫస్ట్ టైం జగనే గుర్తించినట్టున్నారు.
* సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారు..
* ఈ లెక్కన ఆయన వెనుకే అధికార యంత్రాంగమంతా పెట్టేబేడా సర్దుకుని పోయి అక్కడే గుడారాలేసుకుంటే సరిపోద్ది..
* మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.
 
* ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది.
* జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. 
* మన రాష్ట్రంలో కూడా హార్స్‌ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా..
* అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు... అంటూ ట్విట్టర్లో జగన్ రెడ్డిని ఏకిపారేశారు సోమిరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments