Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఊటీ నుంచి పాలించారుగా..? జగన్ అరకు‌లో కూర్చుంటే సరిపోదా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (15:12 IST)
* రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మన సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.
* ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ గారు  పొరపాటు చేశారేమో.
* ఈ విషయాన్ని ఫస్ట్ టైం జగనే గుర్తించినట్టున్నారు.
* సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారు..
* ఈ లెక్కన ఆయన వెనుకే అధికార యంత్రాంగమంతా పెట్టేబేడా సర్దుకుని పోయి అక్కడే గుడారాలేసుకుంటే సరిపోద్ది..
* మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.
 
* ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది.
* జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. 
* మన రాష్ట్రంలో కూడా హార్స్‌ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా..
* అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు... అంటూ ట్విట్టర్లో జగన్ రెడ్డిని ఏకిపారేశారు సోమిరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments