Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఊటీ నుంచి పాలించారుగా..? జగన్ అరకు‌లో కూర్చుంటే సరిపోదా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (15:12 IST)
* రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మన సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.
* ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ గారు  పొరపాటు చేశారేమో.
* ఈ విషయాన్ని ఫస్ట్ టైం జగనే గుర్తించినట్టున్నారు.
* సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారు..
* ఈ లెక్కన ఆయన వెనుకే అధికార యంత్రాంగమంతా పెట్టేబేడా సర్దుకుని పోయి అక్కడే గుడారాలేసుకుంటే సరిపోద్ది..
* మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.
 
* ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది.
* జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. 
* మన రాష్ట్రంలో కూడా హార్స్‌ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా..
* అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు... అంటూ ట్విట్టర్లో జగన్ రెడ్డిని ఏకిపారేశారు సోమిరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments