వాగులో ఆరుగురు దుర్మరణం: ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారమివ్వాలంటున్న లోకేష్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (14:53 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరు పాడు మండలం, భూదేవి పేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వసంతవాడ పెదవాగు బ్రిడ్జ్ ప్రాంతానికి వనభోజనానికి వెళ్లి సరదాగా స్నానానికి పెదవాగిలో దిగి మునిగిపోయారు. వారంతా నీట మడుగులో జారడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకున్నది.
 
దీనిపై టీడీపీన నేత నారా లోకేశ్ స్పందిస్తూ పోలవరం నియోజక వర్గం భూదేవి పేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వాగులో పడి మరణించడం విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి తన సానుభూతిని చెలియజేసుకుంటున్నాని తెలిపారు.
 
ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి నష్ట పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments