Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాగులో ఆరుగురు దుర్మరణం: ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారమివ్వాలంటున్న లోకేష్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (14:53 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరు పాడు మండలం, భూదేవి పేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వసంతవాడ పెదవాగు బ్రిడ్జ్ ప్రాంతానికి వనభోజనానికి వెళ్లి సరదాగా స్నానానికి పెదవాగిలో దిగి మునిగిపోయారు. వారంతా నీట మడుగులో జారడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకున్నది.
 
దీనిపై టీడీపీన నేత నారా లోకేశ్ స్పందిస్తూ పోలవరం నియోజక వర్గం భూదేవి పేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వాగులో పడి మరణించడం విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి తన సానుభూతిని చెలియజేసుకుంటున్నాని తెలిపారు.
 
ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి నష్ట పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments