Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు - ఆరుగురి దుర్మరణం

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:31 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణకులతో వెళుతున్న ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఈ ప్రమాదంలో మరణించినవారందరూ మహిళలే కావడం గమనార్హం. వీరంతా ఓ రొయ్యల పరిశ్రమల పని చేసి తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జిల్లాలోని తాళ్లరేవు మండలం, సీతారామపురం సుబ్బరాయని దిబ్బ వద్ద జరిగింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments