Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో విషాదం - ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (15:45 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఒక ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వట్టి చెరుకూరులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృత్యువాతపడగా, మరో 20 మంది గాయపడ్డారు. 
 
మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ట్రాక్టరులో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం డెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, గాయపడిన వారిలో అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments