Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకానంద రెడ్డి హత్య కేసు: ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి.. దర్యాప్తు

సెల్వి
శనివారం, 8 మార్చి 2025 (08:17 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణంపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందించారు. ఈ కేసులో రంగన్న కీలకమైన సాక్షి అని, అతని మరణం చుట్టూ అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రంగన్న మృతికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
 
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. వారిని శ్రీనివాస రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, వాచ్ మెన్ రంగన్నగా గుర్తించాడు. ఈ మరణాలకు గల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడిందని ఎస్పీ తెలిపారు. 
 
సిట్‌లో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు ఉంటారు. ఈ సాక్షుల మరణాలలో నిందితులకు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments