Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి.. విజయవాడలో దారుణం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:32 IST)
రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి చెందింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉష ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తన సోదరుడు సూర్యనారాయణ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. అనంతరం ఇంటికి వెళ్ళిన ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాఖీ కట్టిన రెండు గంటల లోపే ఉష చనిపోయిందని సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు.
 
అత్తింటివారే ఉషా మరణానికి కారణం అని ఉషా బంధువులు చెబుతున్నారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆరండల్ పేట కు చెందిన ఫణి అనే యువకుడిని ఉషా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
భర్త పని కంటే ఉష సంపాదన ఎక్కువ కావడంతో అత్తింటి వారు ఆమెను తరచూ మానసికంగా వేధింపులకు గురి చేసే వారిని సూర్యనారాయణ చెబుతున్నారు. దాంతోనే తన సోదరి తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments