Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల ఉప ఎన్నిక : వైకాపా అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి

టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా తరపున ఇటీవల ఆ పార్టీలో చేరిన టీడీపీ నేత శిల్పా మో

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (16:01 IST)
టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా తరపున ఇటీవల ఆ పార్టీలో చేరిన టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. 
 
ఈ మేరకు వైఎసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జరిపిన చర్చల అనంతరం వైకాపా అధినేత జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థిగాశిల్పా మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నామని, అంతేకాకుండా, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగానూ ఆయన్నినియమించామని జగన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, ఈ స్థానం నుంచి టీడీపీ తరపున భూమా కుటుంబ సభ్యులు లేదా బలమైన ప్రత్యర్థిని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బరిలోకి దించే అవకాశం ఉంది. వైకాపా శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దించడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments