Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ స్కామ్‌ : శ్రద్ధ ఆస్పత్రి సీజ్

Webdunia
ఆదివారం, 19 మే 2019 (12:00 IST)
కిడ్నీ మార్పిడి స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఈ ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌ సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
శ్రద్ధ ఆస్పత్రిలో 2012 నుంచి ఇప్పటివరకు 29 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. నివేదిక ప్రతిని పోలీస్‌ కమిషనర్‌కు పంపిన కలెక్టర్‌ క్రిమినల్‌ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అదేవిధంగా త్రిసభ్య కమిటీ నగరంలోని ఇతర ఆసుపత్రుల్లోను ఐదేళ్లలో జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను పరిశీలించి ఎన్ని కేసులకు అనుమతులున్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments