Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ప్యాకెట్ తెస్తానని వెళ్లి ప్రియుడితో కలిసి, తెల్లారగానే చావు కబురు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (11:25 IST)
పాల ప్యాకెట్ తెస్తానని చెప్పి వెళ్లిన యువతి అర్థరాత్రి వరకూ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే తెల్లవారేసరికి తమ కుమార్తె చనిపోయిందంటూ సమాచారం వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ చదువుతున్న యువకుడు ఒంగోలు లోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందును ప్రేమించాడు. ఇద్దరూ ఒకరికొకరు విడిచిపెట్టలేని స్థితికి వచ్చేశారు. ఐతే ఈ వ్యవహారం పెద్దలకు తెలిసిందే ఏమోగానీ ఈ జంట దారుణ నిర్ణయం తీసుకున్నారు.
 
సోమవారం రాత్రి ప్రియుడి ఆమెకి ఫోన్ చేసాడు. ఇపుడే పాల ప్యాకెట్ తీసుకువస్తానని చెప్పి ఆ యువతి ప్రియుడి వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి సూరారెడ్డిపాలెం రైల్వే ట్రాక్ పైన పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఆ వైపుగా వెళ్లిన స్థానికులు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిచెందిన వారు ఇందు, విష్ణుగా గుర్తించారు. మృతదేహ భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments