Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గుతో తలదించుకుంటున్నా, కరోనా బాధితుడ్ని చెత్త బండిలో తీసుకెళ్లారు: రఘురామక్రిష్ణ రాజు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (22:39 IST)
కరోనా సమయంలో హాట్ టాపిక్‌గా ఉన్న రాజకీయ నేత రఘురామక్రిష్ణరాజు. వైసిపిలో ఉంటూ ఆ పార్టీనే విమర్సిస్తున్న నేత. ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూ తనను విమర్సించే వారిని వదిలిపెట్టకుండా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. ఈ మధ్య ఎక్కువగా బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నా తను మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళనని చెబుతున్నాడు.
 
అయితే తాజాగా రఘురామక్రిష్ణరాజు వ్యవహారశైలి పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. నేను ఏ రాజకీయ పార్టీకో.. నేతకో క్షమాపణలు చెప్పడం లేదు. నా బాధంతా నా సొంతూళ్ళో కరోనా వచ్చిన బాధితుడ్ని చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో ఆసుపత్రికి తీసుకెళ్ళడం. దీనికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నా.
 
వెయ్యికి పైగా ఆంబులెన్సులను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు ఉంటాయన్నారు. అయితే అదంతా ఎక్కడా కనబడటంలేదే. నాకు చాలా బాధేస్తోంది. కనీసం కరోనా టెస్టుల ఫలితాలు కూడా సరైన సమయానికి రావడం లేదు. చాలా ఆలస్యమవుతోంది. ఎప్పటికప్పుడు రావాల్సిన ఫలితాలు ఏడురోజుల తరువాత వస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు రఘురామక్రిష్ణరాజు. ప్రభుత్వం అస్సలు పనిచేస్తుందా లేదా అంటూ ప్రశ్నిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments