Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార గృహంలో పట్టుబడిన మహిళలు... చూసేందుకు ఎగబడిన స్థానికులు

చిత్తూరు జిల్లాలో భారీ సంఖ్యలో మహిళలు పట్టుబడ్డారు. వీరిని చూసేందుకు స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టైన విషయ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (09:56 IST)
చిత్తూరు జిల్లాలో భారీ సంఖ్యలో మహిళలు పట్టుబడ్డారు. వీరిని చూసేందుకు స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టైన విషయం తెల్సిందే. 
 
38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో మదనపల్లెలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినట్టు మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. 
 
13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది యువతులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఒక్కో మహిళకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తూ పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం