Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. కోటి విలువ చేసే గంజాయి స్వాధీనం

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (20:16 IST)
విజయవాడ నగరంలో కోటి రూపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రామవరప్పాడు వద్ద తనిఖీలలో వెయ్యి కిలోల గంజాయి పట్టుబడింది.

గంజాయిని విశాఖ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments