Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతామో లేదో మీరే చూడండి: మంత్రి బొత్స

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (21:16 IST)
ఏపీకి అమరావతి రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

 
రాష్ట్రాభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలనీ, అది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదన్నారు. అలాగే రాజధాని అనేది ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినదిగా వుండకూడదనీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా వుండాలని సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.

 
ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెడతామో లేదో వేచి చూడాలన్నారు. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంటులో కేంద్రం చెప్పిన సంగతిని గుర్తు చేసారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments