Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతామో లేదో మీరే చూడండి: మంత్రి బొత్స

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (21:16 IST)
ఏపీకి అమరావతి రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

 
రాష్ట్రాభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలనీ, అది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదన్నారు. అలాగే రాజధాని అనేది ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినదిగా వుండకూడదనీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా వుండాలని సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.

 
ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెడతామో లేదో వేచి చూడాలన్నారు. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంటులో కేంద్రం చెప్పిన సంగతిని గుర్తు చేసారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments