Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతామో లేదో మీరే చూడండి: మంత్రి బొత్స

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (21:16 IST)
ఏపీకి అమరావతి రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

 
రాష్ట్రాభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలనీ, అది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదన్నారు. అలాగే రాజధాని అనేది ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినదిగా వుండకూడదనీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా వుండాలని సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.

 
ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెడతామో లేదో వేచి చూడాలన్నారు. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంటులో కేంద్రం చెప్పిన సంగతిని గుర్తు చేసారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments