Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా రోడ్డు చూడండి మహాప్రభో- గాడిదపై ఊరేగుతూ(Video)

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (14:42 IST)
పార్వతీపురం- రాయఘడ అంతరాష్ట్రీయ రహదారి దుస్థితిపై సిపిఎం నేతలు రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను తెలుపుతున్నారు.  పార్వతీపురం.. రాయఘడ్ రహదారి పూర్తిగా గోతులమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
అధికారులు తాత్కాలికంగా రహదారి మరమ్మత్తులు చేస్తున్నప్పటికి... వర్షం వచ్చిన వేంటనే పూర్తిగా గోతులమయం అవుతుంది. దీంతో భారీ వాహనాలు గోతుల్లో ఇరుక్కుని కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. 

 
ప్రభుత్వం తీరుకి నిరసనగా.. మొన్న రోడ్డుపై వరి నాట్లు వేసిన స్థానికులు, నిన్న గాడిదతో ఊరేగారు. నేడు గోతుల్లో ఈత కొడుతూ  వినూత్న నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments