Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా రోడ్డు చూడండి మహాప్రభో- గాడిదపై ఊరేగుతూ(Video)

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (14:42 IST)
పార్వతీపురం- రాయఘడ అంతరాష్ట్రీయ రహదారి దుస్థితిపై సిపిఎం నేతలు రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను తెలుపుతున్నారు.  పార్వతీపురం.. రాయఘడ్ రహదారి పూర్తిగా గోతులమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
అధికారులు తాత్కాలికంగా రహదారి మరమ్మత్తులు చేస్తున్నప్పటికి... వర్షం వచ్చిన వేంటనే పూర్తిగా గోతులమయం అవుతుంది. దీంతో భారీ వాహనాలు గోతుల్లో ఇరుక్కుని కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. 

 
ప్రభుత్వం తీరుకి నిరసనగా.. మొన్న రోడ్డుపై వరి నాట్లు వేసిన స్థానికులు, నిన్న గాడిదతో ఊరేగారు. నేడు గోతుల్లో ఈత కొడుతూ  వినూత్న నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments