Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:42 IST)
కరోనా భయంతో తమ బిడ్డలను పాఠశాలలకు పంపేందుకు తల్లి తండ్రులు వెనకడుగు వేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పాఠశాలల నిర్వహణకు ముందడుగే వేస్తోంది.

ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని, సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోను అలక్ష్యం ప్రదర్శించరాదని పేర్కొన్నారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments