పాడేరులో కుప్పకూలిన స్కూల్ భవనం .. తప్పిన విపత్తు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (15:05 IST)
ఏపీలోని విశాఖపట్టణం జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా ఈ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొట్లగరువులో పాఠశాల భవనం కూలిపోయింది. 
 
పాడేరు మండలం కోట్లగరువులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పాఠశాల భవనం కూలింది. కాగా విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments