Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీఎస్టీ వేధింపుల కేసు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:58 IST)
టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన అనేక చార్జీలను ఎత్తి చూపుతూ, "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించింది. 
 
ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ ఏపీలోని వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తమ గ్రామంలో తమ పార్టీ అధినేతను టీడీపీ నేతలు విమర్శించడాన్ని సహించలేని వైకాపా నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనిపై గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు చింతమనేని ప్రభాకర్‍‌పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైకాపా నేతలపై ఫిర్యాదులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై సర్పంచ్ భూపతి, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, మరో ఐదుగురు దాడి చేశారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేత రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో వైకాపా నేతలపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments