Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ప్రాణాలను కాపాడండి: గుంటూరులో గర్భిణీ స్త్రీల ఆవేదన

Webdunia
బుధవారం, 19 మే 2021 (16:37 IST)
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లోని గైనిక్ వార్డులో ప్రసవానికి వచ్చిన గర్భిణీ స్త్రీలు నరకాన్ని చూస్తున్నారు. ప్రసవానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేస్తామని చెప్పి దుస్తులు వేసి నిన్న మధ్యాహ్నం నుంచి ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టి ఇప్పటివరకు పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి.

రక్తం ఎక్కించాలి అని చెప్పి రక్తం తెప్పించి రెండు రోజులు గడుస్తున్నా ఎటువంటి వైద్యం అందించగా పోవడంతో రక్తం కూడా పాడైపోయింది. వార్డులో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ గర్భిణులను పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని భయంతో అటు గర్భిణీ స్త్రీలు ఇటు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికి చెప్పాలో తెలియక వారిలో వారు మథనపడుతూ ఆసుపత్రి వైద్యుల ధోరణి కి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు తమ దీనస్థితిని వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments