Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకంపై సంచయిత పిటిషన్‌

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (16:19 IST)
విజ‌య‌న‌గ‌రం రాజుల గొడ‌వ మ‌ళ్ళీ మొద‌టికి వ‌చ్చింది. మాన్సాస్‌ ట్రస్టు వివాదం మ‌ళ్ళీ మొద‌లైంది. విజ‌య‌న‌గ‌రంలోని రామ‌తీర్ధం బోడి కొండ‌పై గ‌జ‌ప‌తి రాజుల‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగిన నేప‌థ్యంలో ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం మ‌ళ్ళీ వివాదాస్పదంగా మ‌రుతోంది. కోదండ రామ ఆలయ పున నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన కార్య‌క్రమంలో అశోక గ‌జ‌ప‌తి రాజు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. త‌మ‌కు తెలియజేకుండా ఆల‌య కార్య‌క్ర‌మం ఎలా చేస్తార‌ని నిల‌దీశారు. ఈ వివాదం జ‌రుగుతుండ‌గానే మాన్సాన్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్ల‌యింది.
 
   
మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకంపై సంచయిత గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతి రాజు పునః నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేశారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును నియమిస్తూ, హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతలంలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ, సంచయిత డివిజన్ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments