Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకంపై సంచయిత పిటిషన్‌

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (16:19 IST)
విజ‌య‌న‌గ‌రం రాజుల గొడ‌వ మ‌ళ్ళీ మొద‌టికి వ‌చ్చింది. మాన్సాస్‌ ట్రస్టు వివాదం మ‌ళ్ళీ మొద‌లైంది. విజ‌య‌న‌గ‌రంలోని రామ‌తీర్ధం బోడి కొండ‌పై గ‌జ‌ప‌తి రాజుల‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగిన నేప‌థ్యంలో ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం మ‌ళ్ళీ వివాదాస్పదంగా మ‌రుతోంది. కోదండ రామ ఆలయ పున నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన కార్య‌క్రమంలో అశోక గ‌జ‌ప‌తి రాజు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. త‌మ‌కు తెలియజేకుండా ఆల‌య కార్య‌క్ర‌మం ఎలా చేస్తార‌ని నిల‌దీశారు. ఈ వివాదం జ‌రుగుతుండ‌గానే మాన్సాన్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్ల‌యింది.
 
   
మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకంపై సంచయిత గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతి రాజు పునః నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేశారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును నియమిస్తూ, హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతలంలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ, సంచయిత డివిజన్ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments