Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జారుకున్న సజ్జల

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (20:43 IST)
రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయాన్నే ప్రధానంగా మాట్లాడుతున్నాయి. విమర్సలు చేస్తున్నాయి. అయితే పెద్దగా ఆర్థిక లోటు లేదని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చెబుతోంది. కానీ తాజాగా సజ్జల రామక్రిష్ణారెడ్డి తిరుమల వేదికగా మాట్లాడిన మాటలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.

 
రాష్ట్రాభివృద్ధికి న్న ఏకైక ఇబ్బంది ఆర్థిక లోటే. ఆర్థిక లోటు ఉన్న మాట వాస్తవమే. ఆర్థిక ఇబ్బందులను తొలగించమని శ్రీవారిని ప్రార్థించాను. సిఎం జగన్ దార్సనికతతో ఎపి సరైన దశలో వెళుతోంది. 

 
ఆంధ్రప్రదేశ్ సరైన దిశలో వెళుతుండడం వల్లే ప్రపంచ గుర్తింపు పొందుతోందన్నారు సజ్జల. ఎపి పట్ల కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని కోరారు ప్రభుత్వ సలహాదారు. మీడియా ప్రతినిధులు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు సజ్జల. తాను మాట్లాడాలనుకున్నది మాత్రం మాట్లాడి ఆ తరువాత వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments