Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందర్నీ కలుపుకుంటూ పో... గన్నవరం టిక్కెట్ నీకే ఇస్తాం..

Webdunia
మంగళవారం, 24 మే 2022 (15:49 IST)
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులతో సమావేశమయ్యారు. వైఎస్సార్‌సీపీ నేత దుత్తా రామచంద్రరావు చేసిన ఆరోపణలపై వంశీ వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు.
 
ఈ సందర్భంగా సజ్జల ఓ సలహా ఇచ్చారు. దత్తా, మరో వైఎస్‌ఆర్‌సీపీ నేత యార్లగడ్డ వెంకటరావుతో సఖ్యతగా ఉంటే గన్నవరం టికెట్‌ను వైఎస్సార్‌సీపీ నీకే కేటాయిస్తామని వంశీకి సజ్జల తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మారారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments