Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందర్నీ కలుపుకుంటూ పో... గన్నవరం టిక్కెట్ నీకే ఇస్తాం..

Webdunia
మంగళవారం, 24 మే 2022 (15:49 IST)
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులతో సమావేశమయ్యారు. వైఎస్సార్‌సీపీ నేత దుత్తా రామచంద్రరావు చేసిన ఆరోపణలపై వంశీ వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు.
 
ఈ సందర్భంగా సజ్జల ఓ సలహా ఇచ్చారు. దత్తా, మరో వైఎస్‌ఆర్‌సీపీ నేత యార్లగడ్డ వెంకటరావుతో సఖ్యతగా ఉంటే గన్నవరం టికెట్‌ను వైఎస్సార్‌సీపీ నీకే కేటాయిస్తామని వంశీకి సజ్జల తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మారారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments