Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందర్నీ కలుపుకుంటూ పో... గన్నవరం టిక్కెట్ నీకే ఇస్తాం..

Webdunia
మంగళవారం, 24 మే 2022 (15:49 IST)
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులతో సమావేశమయ్యారు. వైఎస్సార్‌సీపీ నేత దుత్తా రామచంద్రరావు చేసిన ఆరోపణలపై వంశీ వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు.
 
ఈ సందర్భంగా సజ్జల ఓ సలహా ఇచ్చారు. దత్తా, మరో వైఎస్‌ఆర్‌సీపీ నేత యార్లగడ్డ వెంకటరావుతో సఖ్యతగా ఉంటే గన్నవరం టికెట్‌ను వైఎస్సార్‌సీపీ నీకే కేటాయిస్తామని వంశీకి సజ్జల తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మారారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments