Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతుల్లో తెలుగు వాసి... సాయితేజ స్వగ్రామం రేగడలో విషాదం..

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:00 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులికా రావత్‌ సహా 13 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలోనే సాయితేజ కూడా మృత్యువాతపడ్డారు. 
 
ఈయన సొంతూరు జిల్లాలోని కురబలకోటం మండలం, రేగడ గ్రామం. 2013లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్‌ స్థాయికి ఎదిగిన సాయితేజ... ప్రస్తుతం బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
 
ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. రేగడ గ్రామ ప్రజలు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. గత సెప్టెంబరు నెలలో వినాయకచవితి పండుగ కోసం సాయితేజ చివరిసారి తన స్వగ్రామానికి వచ్చారు. ఇపుడు శాశ్వత లోకాలకు చేరుకున్నారు. ఈయన పార్థివదేహం గురువారం సొంతూరుకు తరలించే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments