Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ బీచ్‌కు ఆ గుర్తింపు పోయింది.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (11:11 IST)
విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్‌కు ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపు పోయింది. ఈ బీచ్‌లో మొత్తం 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికేట్ అదించింది. 
 
అయితే, గత కొంతకాలంగా ఇక్కడి బీచ్‌లోకి కుక్కలు రావడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, చెత్తా, చెదారం వంటి పలు రకాలైన వ్యర్థపదార్థులు పేరుకునిపోవడం, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గుదులు అధ్వాన్నంగా తయారు కావడం, నడక మార్గాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫోటోలతో సహా ఎఫ్ఈఈ సంస్థకు గత నెల 13వ తేదీన ఫిర్యాదు చేశారు. 
 
వీటిని చూసిన తర్వాత తీవ్రంగా పరిగణించిన ఆ సంస్థ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు శనివారం తీరంలోని జెండాలను కిందికి దించేశారు. కాగా, యేడాది క్రితం వరకు బీచ్‌ను నిర్వహణ చూసుకున్న సంస్థ నిర్వహణ ఒప్పందం ముగియడంతో తప్పుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments