Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ బీచ్‌కు ఆ గుర్తింపు పోయింది.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (11:11 IST)
విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్‌కు ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపు పోయింది. ఈ బీచ్‌లో మొత్తం 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికేట్ అదించింది. 
 
అయితే, గత కొంతకాలంగా ఇక్కడి బీచ్‌లోకి కుక్కలు రావడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, చెత్తా, చెదారం వంటి పలు రకాలైన వ్యర్థపదార్థులు పేరుకునిపోవడం, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గుదులు అధ్వాన్నంగా తయారు కావడం, నడక మార్గాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫోటోలతో సహా ఎఫ్ఈఈ సంస్థకు గత నెల 13వ తేదీన ఫిర్యాదు చేశారు. 
 
వీటిని చూసిన తర్వాత తీవ్రంగా పరిగణించిన ఆ సంస్థ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు శనివారం తీరంలోని జెండాలను కిందికి దించేశారు. కాగా, యేడాది క్రితం వరకు బీచ్‌ను నిర్వహణ చూసుకున్న సంస్థ నిర్వహణ ఒప్పందం ముగియడంతో తప్పుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments