Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (17:49 IST)
RTC Bus
ఏపీలో ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను కాపాడటం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, అవనిగడ్డ కరకట్టపైనుంచి అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. 
 
సూపర్ లగ్జరీ బస్సు 37 మంది ప్రయాణీకులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతుండగా ఐలూరు - ఐనపూరు మధ్య ఈ ఘటన జరిగింది. బస్పు పదిహేను అడుగుల మేర దిగువకు దుసుకెళ్లింది. నీటి స్థాయి తక్కువగా ఉండడంతో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రోడ్డు గతుకులమయంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments