Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (17:49 IST)
RTC Bus
ఏపీలో ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను కాపాడటం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, అవనిగడ్డ కరకట్టపైనుంచి అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. 
 
సూపర్ లగ్జరీ బస్సు 37 మంది ప్రయాణీకులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతుండగా ఐలూరు - ఐనపూరు మధ్య ఈ ఘటన జరిగింది. బస్పు పదిహేను అడుగుల మేర దిగువకు దుసుకెళ్లింది. నీటి స్థాయి తక్కువగా ఉండడంతో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రోడ్డు గతుకులమయంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments