Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా?: దువ్వాడ శ్రీనివాస్ (video)

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (17:37 IST)
Duvvada Srinivas
వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. శాసనమండలిలో మద్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తమ ఇంటి వద్దకు వచ్చి చంపేస్తామని జనసేన నాయకులు బెదిరించారని.. వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తనపై ఎన్ని కేసులు పెద్దినా అదిరేది, బెదిరేది లేదని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
అలాగే వైకాపా అధినేత జగన్‌కు మద్దతుగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. వైకాపా చీఫ్ జగన్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా అంటూ అడిగారు. ప్రశ్నిస్తారని భయమా? అసెంబ్లీ ప్రతిపక్షాన్ని  ఎందుకు అడుగుతున్నామంటే.. విపక్షాలకంటూ కొంత సమయం వస్తుంది. 
 
ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లభిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడాలంటే గంటా 40 నిమిషాలు పట్టింది. 
 
అలాంటిది విపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సులువుగా సమయం లభిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments