Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి:కెవిపిఎస్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి జీవనభృతి కోసం 7500 రూపాయలు ఇవ్వాలని కేరళ తరహా 17 నిత్యవసర వస్తువులను ఉచితంగా పేదలకు పంపిణీ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం రవి డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు రాజధాని గ్రామమైన వెంకటపాలెం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహల ఎదుట కెవిపిఎస్ రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం నుద్దేశించి రవి మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యం గోధుమలు తదితర  నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. రాజధానిలో కూలీలు పేదలకు ఉపాధి చూపించాలని అన్నారు.

అసైన్డ్  భూమి సాగుదారులు అయిన పేదలకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని కోరారు మద్యం వలన పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని తక్షణం మధ్యాన్ని నిలిపివేయాలని రవి డిమాండ్ చేశారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా వెంకటపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాజధాని డివిజన్ నాయకులు జి. కృష్ణ, కె ఆంజనేయులు ఎం. నాగరాజు,  కృష్ణారావు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments