Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి కోడి పందేలు.. రూ.400 కోట్లు చేతులు మారాయట?

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ పండుగలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, పేకాటలు, గుండాటలు, పొట్టేళ్ల పోటీలు కను

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (12:40 IST)
సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ పండుగలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, పేకాటలు, గుండాటలు, పొట్టేళ్ల పోటీలు కనువిందు చేశాయి. ఏపీలో అయితే కోడి పందేల మాటున కోట్లాది రూపాయలు మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి నిర్వహించిన పందెం మాటున నాలుగు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.
 
గోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. పండుగ మూడు రోజులు మొత్తం రూ.400 కోట్లు చేతులు మారగా, ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. దీంతో కోటీశ్వరులు లబోదిబోమంటున్నారు. ఈ  కోడి పందేల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు, పోలీసులు తీసుకున్న చర్యలు పనిచేయలేకపోయాయి. పెనమలూరులో రూ.500 నుంచి రూ.50 లక్షల వరకు కోళ్లపై పందేలు కాశారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments