Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (11:43 IST)
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమైనాయి. 2023లో భారతదేశం అంతటా రూ.2,000 నోట్ల చెలామణి అధికారికంగా నిలిపివేయబడినందున ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
 
గురువారం, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో ఆలయ అధికారులు హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఈ ప్రక్రియలో, మొత్తం 122 రద్దయిన రూ.2,000 నోట్లు, అంటే రూ.2.44 లక్షలు దొరికాయి. చెల్లని కరెన్సీని అందించిన భక్తుల గురించి చర్చ మొదలైంది. ఈ చెల్లని నోట్లను ఏం చేయాలా అని ఆలయ అధికారులు తల పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments