Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (11:43 IST)
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమైనాయి. 2023లో భారతదేశం అంతటా రూ.2,000 నోట్ల చెలామణి అధికారికంగా నిలిపివేయబడినందున ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
 
గురువారం, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో ఆలయ అధికారులు హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఈ ప్రక్రియలో, మొత్తం 122 రద్దయిన రూ.2,000 నోట్లు, అంటే రూ.2.44 లక్షలు దొరికాయి. చెల్లని కరెన్సీని అందించిన భక్తుల గురించి చర్చ మొదలైంది. ఈ చెల్లని నోట్లను ఏం చేయాలా అని ఆలయ అధికారులు తల పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments