Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడవ విడత ఋణ మాఫీ రెడీ... 10% వడ్డీతో కలిపి జమ... మంత్రి సోమిరెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం ఋణ ఉపశమన పధకం క్రింద మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు రూ.7564.69 కోట్లు జమ చేయడం జరిగిందని, రూ.50,000 లోపు ఋణ ఉపశమనం అర్హత కలిగిన రైతులకు ఇందులో 23.76 లక్షల ఖాతాలకు రూ.4,493 కోట్లు జమ చేయడం జరిగింద

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (18:34 IST)
గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం ఋణ ఉపశమన పధకం క్రింద మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు రూ.7564.69 కోట్లు జమ చేయడం జరిగిందని, రూ.50,000 లోపు ఋణ ఉపశమనం అర్హత కలిగిన రైతులకు ఇందులో 23.76 లక్షల ఖాతాలకు రూ.4,493 కోట్లు జమ చేయడం జరిగిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. అలాగే రూ.50,000 పైబడి రూ.1,50,000 లోపల ఋణ ఉపశమన అర్హత కల్గిన 31.22 లక్షల రైతుల ఖాతాలకు మొదటి వాయిదా రూ.3071.69 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
 
రెండవ విడత 36.39 లక్షల రైతుల ఖాతాలకు రూ.3300 కోట్లు విడుదల చేయడం జరిగిందని, దశల వారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 44 వేల అర్హత కలిగిన రైతు ఖాతాలకు రూ.96.25 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
 
ముడో విడత వాయిదా క్రింద రూ.3600 కోట్లను 10% వడ్డీతో కలిపి బడ్జెట్‌లో పొందుపరిచి దీనిలో రూ.1000 కోట్లను రైతు సాధికార సంస్థ PD ఖాతాకు జమ చేయటమైనదని తెలిపారు. రూ.1600 కోట్లను త్వరలో విడుదల చేస్తున్నామని, ఈ నెల 10వ తేది నుండి సెప్టెంబర్ 30 లోపల 31.22 లక్షల రైతుల ఖాతాలకు ముడో విడత జమ చేయటం జరుగుతుందని మంత్రి  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments