Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బొమ్మతో రూ.వంద నాణెం.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెంను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం అధికారికంగా ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. ఈ నాణెం 44 మిల్లీ మీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయని కేంద్రం వివరించింది. 
 
ఈ నాణెంకు ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, మరోవైపు, ఎన్టీఆర్ ఫోటో చిత్రం దాని కింద శ్రీ రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923 - 2023 అని ముద్రిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం జారీచేసిన గెజిట్‌లో వివరించింది. ఉగాది పండుగ రోజున ఈ విషయం వెల్లడించడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments