ఎన్టీఆర్ బొమ్మతో రూ.వంద నాణెం.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెంను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం అధికారికంగా ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. ఈ నాణెం 44 మిల్లీ మీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయని కేంద్రం వివరించింది. 
 
ఈ నాణెంకు ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, మరోవైపు, ఎన్టీఆర్ ఫోటో చిత్రం దాని కింద శ్రీ రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923 - 2023 అని ముద్రిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం జారీచేసిన గెజిట్‌లో వివరించింది. ఉగాది పండుగ రోజున ఈ విషయం వెల్లడించడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments