89వ పడిలోకి రోశయ్య

Webdunia
శనివారం, 4 జులై 2020 (21:36 IST)
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 88వ పుట్టిన రోజు వేడుక వారి గృహంలో ఘనంగా జరిగింది.

వేదపండితులు ఆశీర్వాదములతో మిత్రులు కె.వి.చలమయ్య జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి మరియు సూళ్ళూరుపేట చెంగాళమ్మ వార్ల తీర్థ ప్రసాదములు ఇచ్చి కొణిజేటి రోశయ్యను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా కె.వి. చలమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా మరియు అనేక ఉన్నత పదవులను అలకరించి వివాదరహితుడుగా పేరు ప్రఖ్యాతలు పొందరన్నారు.

కోవిడ్ -19 వలన కుటుంబ సభ్యులు మరియు కొంతమంది మిత్రులతో పుట్టిన రోజును సంతోషముగా జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments