Webdunia - Bharat's app for daily news and videos

Install App

89వ పడిలోకి రోశయ్య

Webdunia
శనివారం, 4 జులై 2020 (21:36 IST)
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 88వ పుట్టిన రోజు వేడుక వారి గృహంలో ఘనంగా జరిగింది.

వేదపండితులు ఆశీర్వాదములతో మిత్రులు కె.వి.చలమయ్య జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి మరియు సూళ్ళూరుపేట చెంగాళమ్మ వార్ల తీర్థ ప్రసాదములు ఇచ్చి కొణిజేటి రోశయ్యను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా కె.వి. చలమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా మరియు అనేక ఉన్నత పదవులను అలకరించి వివాదరహితుడుగా పేరు ప్రఖ్యాతలు పొందరన్నారు.

కోవిడ్ -19 వలన కుటుంబ సభ్యులు మరియు కొంతమంది మిత్రులతో పుట్టిన రోజును సంతోషముగా జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments