Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ్ రెడ్డి చెల్లెలిగా చూసేవారు... ఆయనో బాహుబలి

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (15:16 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి గురించి ఇలా మాట్లాడాల్సి రావడం ఎంతో దురదృష్టకరం.. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జగనన్న క్యాబినెట్‌లో గౌతమ్ అన్న మంత్రిగా ఉన్న ఈ సమయంలో రెండేళ్ల పాటు, నేను ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా ఉన్నాను. నన్ను ఎప్పుడూ ఒక చెల్లిగా చూసేవారు. నన్ను ఎప్పటికప్పుడు గైడ్‌ చేసే వారు. ఆయన ఒక బాహుబలి.
 
అలాంటి వ్యక్తి క్షణాల్లో మాయమయ్యారు... అని రోజా తెలిపారు. గౌతమ్ అన్న ఒక మంత్రిగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్ పర్సన్ అని కన్నీటి పర్యంతం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments