నవ్వుతూ పండుగ వాతావరణంలో పట్టాలిస్తున్న రోజా

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (18:54 IST)
సొంత నియోజకవర్గం నగరిలో బిజీబిజీగా గడుపుతున్నారు రోజా. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడంలో ముందున్నారు రోజా. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న నిరుపేదలకు ఇంటిపట్టాల పంపిణీని పండుగ వాతావరణంలో కొనసాగిస్తున్నారు.
 
గత పదిరోజుల నుంచి నియోజకవర్గం నగరిలోని అన్ని మండలాల్లో తిరుగుతూ అర్హులైన వారందరికీ ఇంటిపట్టాలను స్వయంగా రోజా అందజేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్న రోజా ఇంటి పట్టాలను అందజేయడమే కాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
 
గతంలో ఏ ప్రభుత్వం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఇంటి పట్టాలు ఇవ్వలేదని.. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలను పండుగ వాతావరణంలో అందిస్తున్నట్లు రోజా చెప్పారు. ప్రతిపక్షాలకు అస్సలు పనిలేదని.. ప్రభుత్వాన్ని విమర్సించడమే పనిగా పెట్టుకున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments