Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికలపై చేతులెత్తేసిన పోలీస్ అధికారుల సంఘం, మా ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమంటూ?

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (18:45 IST)
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్థంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఆధిత్యనాథ్ మాత్రం ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పేశారు. చిన్నపిల్లలకు టీకాతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్ల అది సాధ్యం కాదని తేల్చేశారు.
 
ప్రభుత్వమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెబితే పోలీసులు కూడా అదే బాటలో నడిచారు. పోలీసు సంఘం నుంచి ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఏముందంటే మీ ఎన్నికల తొందర కోసం మా ప్రాణాలు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేం. గౌరవ ప్రధానమంత్రి కృషి, స్ఫూర్తితో యువ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో కోవిడ్ పైన నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ వల్ల ఇన్ని రోజుల శ్రమ వృధా అయ్యే అవకాశముంది.
 
అకస్మాత్తుగా విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల 109 మంది పోలీస్ సిబ్బంది ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. అనేకమంది ఇప్పటికే పాజిటివ్ సోకినవారిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో విధులు నిర్వర్తించడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments