Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం... రోజా

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (16:41 IST)
బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ బంపర్‌ విక్టరీ కొట్టడం పై వైసీపీ పార్టీ నగరీ ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బద్వేలు నియోజక వర్గ ప్రజలందరికి కృతజ్ఞతలు చెప్పిన… ఆంధ్ర ప్రదేశ్‌ లో బీజేపీ పార్టీని అసెంబ్లీ సీటు కాదు క‌దా…. గేటు కూడా తాకనివ్వమని హెచ్చరించారు.
 
ఏ ఎన్నికలైనా … సెంటర్ ఏదైనా వైసీపీ పార్టీ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రోజా. వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే ఇవాళ బద్వేల్‌ లో గెలిచామన్నారు.. సింగిల్‌ హ్యాండ్ తో గెలిపించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. 
 
బీజేపీకి డిపాజిట్ ఎందుకు గల్లంతు అయ్యిందో విశ్లేషించుకోవాలని… ఇప్పటికైనా రాష్ట్రానికి రావలసిన విభజన హామీలను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నెరవేర్చేందుకు ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు రోజా. కాగా.. బద్వేల్‌ ఎన్నికల్లో ఏకంగా   90,089 ఓట్ల మెజారిటీ తో వైసీపీ పార్టీ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments