Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్తూరులో రోజా ఆ రోగుల కోసం ఆసుపత్రి ప్రారంభం

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (17:27 IST)
సొంత నియోజకవర్గం నగరిలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో ఉన్నారు. తాజాగా రోజా పుత్తూరు పట్టణంలో నిరుపేదల కోసం సంజీవని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించారు.
 
పుత్తూరులో పక్షపాత రోగుల కోసం ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. గతంలో పక్షవాతం వస్తే వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని ప్రారంభించిన రోజా నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
 
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటైన ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సంధర్భంగా చెప్పారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments