సరస్వతీదేవిగా దుర్గామాత.. అమ్మవారిని దర్శించుకున్న రోజా

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:35 IST)
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గాదేవి శనివారం సరస్వతీ అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఆమెకు వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా దర్శనం చేసుకున్నారు. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు. 
 
గత యేడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చేయాలని కోరుకున్నారు. ఇపుడు జగనన్న ముఖ్యమంత్రి  అయ్యారు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని రోజా చెప్పుకొచ్చారు. 
 
ఆయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నాను. గతంలో‌ కొండపైకి రావాలంటే ఎన్నో అంక్షలు.. ఈసారి అందరూ ప్రశాంతంగా ప్రజలు  దర్శనం చేసుకుంటున్నారు. మనసున్నవాడు సిఎం అయితే ఎలా ఉంటుందో గతంలో‌ వైయస్ పాలన చూశామన్నారు.

ఇపుడు కూడా మనసున్న జగన్‌ను ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా. అన్ని‌వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలనేదే సిఎం తపన అని అన్నారు. ఇకపోతే, నవరాత్రి ఉత్సవాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments