Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి అది వెన్నతో పెట్టిన విద్య... అచ్చెన్నాయుడికి కడుపు మంట.. రోజా

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:31 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనకి ధన్యవాదాలు చెపుతూ ఎమ్మెల్యే రోజా గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తనపై ఏడాది పాటు బహిష్కరణ వేటు వేయడాన్ని గుర్తు చేశారు. సంప్రదాయాలు, విలువలు పాటించకుండా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె విమర్శించారు.
 
స్పీకర్ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు రాకపోవడం అనేది మిమ్మల్ని అగౌరవపరిచినట్లేనని అభిప్రాయపడ్డారు. మిమ్మిల్ని చూస్తుంటే మీ జిల్లా నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు కడుపు మంటగా వున్నట్లుగా వుంది. చెవిరెడ్డి గాపు బంట్రోతు అన్నందుకే అంతగా గుంజుకుంటున్నారు... తెదేపా నాయకులు చేసిన పనులకు ఎన్ని రోజులు గుంజీలు తీసి లెంపకాయలు వేసుకున్నా తప్పులేదు.
 
ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు శాసనసభ్యులు. వారి ఆశలను సాకారం చేసేందుకు మీ అనుభవంతో సభను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నాను. దేశం అంతా ఇటువైపే చూస్తోంది. సభలో విలువలు గురించి తెదేపా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. అని రోజా అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments