Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు కేసు నమోదు చేయాలి: మంత్రి రోజా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (16:23 IST)
నెల్లూరు జిల్లా కుందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయిన ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బాధ్యుడిగా చేస్తూ కేసు నమోదు చేయాలని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. 
 
బుధవారం రాత్రి కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో సభలో తొక్కిసలాట జరిగి ఎనిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మంత్రి రోజా స్పందిస్తూ, పబ్లిసిటీ పిచ్చింతో ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు. 
 
అందువల్ల చంద్రబాబుపై కోర్టులే సుమోటాగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరును ప్రకటించిన రోజే 8 మంది ప్రాణాలు హరించారని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments