Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరుజిల్లాలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:36 IST)
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులతోపాటుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 135 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి.

తిరుపతి రుయా ఆసుపత్రిలో 67, స్విమ్స్‌ లో 70 కేసులను అధికారులు నిర్ధారించారు. బ్లాక్‌ ఫంగస్‌తో ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు మఅతి చెందారు. బ్లాక్‌ ఫంగస్‌ కు మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులకు అరకొరగా వైద్యం అందుతుంది.
 
చిత్తూరుజిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1551 కరోనా కేసులు నమోదు కాగా వైరస్‌ బారినపడి రాష్ట్రంలోనే అత్యధికంగా 15మంది మృతి చెందారు.

కొత్తగా గుర్తించిన కేసులతో కేసుల సంఖ్య 194176కు చేరుకోగా మరణాల సంఖ్య 1325కు పెరిగింది. మరోవైపు జిల్లాలో 17706 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments