Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే.. ఆర్జీవీ ఫైర్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (12:37 IST)
గుంటూరులో తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. షేర్ చేసిన వీడియోలో చంద్రబాబు నాయుడుకు ప్రజల ప్రాణాలు లెక్క లేదంటూ దర్శకుడు ఆర్జీవీ ఆరోపించారు. తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుందన్న భయంతోనే నాయుడు ఇరుకు వీధుల్లో, చిన్న మైదానాల్లో సభ నిర్వహించారని ఆరోపించారు. 
 
చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చంద్రబాబు ప్రజలను కుక్కల్లాగా చూస్తూ బిస్కెట్లు విసిరారని మండిపడ్డారు. చిన్న వీధిలో సభ ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదా అని నాయుడుని ప్రశ్నించారు. వ్యక్తిగత అహం కారణంగా, ఫోటో ఫోజుల కోసం ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారని ఆరోపించారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే అలాంటి వ్యక్తి అంటూ ఆర్జీవీ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments