Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే.. ఆర్జీవీ ఫైర్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (12:37 IST)
గుంటూరులో తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. షేర్ చేసిన వీడియోలో చంద్రబాబు నాయుడుకు ప్రజల ప్రాణాలు లెక్క లేదంటూ దర్శకుడు ఆర్జీవీ ఆరోపించారు. తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుందన్న భయంతోనే నాయుడు ఇరుకు వీధుల్లో, చిన్న మైదానాల్లో సభ నిర్వహించారని ఆరోపించారు. 
 
చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చంద్రబాబు ప్రజలను కుక్కల్లాగా చూస్తూ బిస్కెట్లు విసిరారని మండిపడ్డారు. చిన్న వీధిలో సభ ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదా అని నాయుడుని ప్రశ్నించారు. వ్యక్తిగత అహం కారణంగా, ఫోటో ఫోజుల కోసం ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారని ఆరోపించారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే అలాంటి వ్యక్తి అంటూ ఆర్జీవీ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments