హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే.. ఆర్జీవీ ఫైర్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (12:37 IST)
గుంటూరులో తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. షేర్ చేసిన వీడియోలో చంద్రబాబు నాయుడుకు ప్రజల ప్రాణాలు లెక్క లేదంటూ దర్శకుడు ఆర్జీవీ ఆరోపించారు. తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుందన్న భయంతోనే నాయుడు ఇరుకు వీధుల్లో, చిన్న మైదానాల్లో సభ నిర్వహించారని ఆరోపించారు. 
 
చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చంద్రబాబు ప్రజలను కుక్కల్లాగా చూస్తూ బిస్కెట్లు విసిరారని మండిపడ్డారు. చిన్న వీధిలో సభ ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదా అని నాయుడుని ప్రశ్నించారు. వ్యక్తిగత అహం కారణంగా, ఫోటో ఫోజుల కోసం ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారని ఆరోపించారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే అలాంటి వ్యక్తి అంటూ ఆర్జీవీ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments