Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివ‌ర్స్ పాలిటిక‌ల్ ట్రెండ్... వైసీపీ నుంచి టీడీపీకి మ‌ల్యాద్రి

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:56 IST)
ఏపీలో రాజ‌కీయం ఎపుడు ఎటు మ‌లుపు తిరుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు. ఒక‌సారి టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు మొద‌ల‌వ‌గా, ఇపుడు కొత్త‌గా ట్రెండ్ మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీకి నాయ‌కులు వ‌ల‌స‌పోవ‌డం క‌నిపిస్తోంది. అది సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విధానాలు న‌చ్చ‌క కొంద‌రైతే, స్థానికంగా వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌క మ‌రికొంద‌రు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. 

 
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ నుంచి టీడీపీకి ఇపుడు వ‌ల‌స‌లు ఆరంభం అయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నేత‌లు ఇలా కారుల్లో బారులు తీరారు. కనిగిరి నియోజకవర్గ పామూరు మండ‌లానికి చెందిన బొల్లా మాల్యాద్రి చౌదరి, 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల‌తో భారీగా ర్యాలీ తీశారు.


వంద కార్లలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి  ఆధ్వర్యంలో స‌మాయ‌త్తం అయ్యారు. టీడీపీలో చేరేందుకు అమరావతి బయలు దేరిన వైసిపీ కార్యకర్తలు, కార్యకర్తలు పార్టీ అధినేత స‌మ‌క్షంలో తెలుగుదేశం తీర్థం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments