Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 యేళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన వరప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన జనసేనలో గురువారం చేరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అదేసమయంలో జనసేనలో చేరేందుకు అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఆ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments