Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 యేళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన వరప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన జనసేనలో గురువారం చేరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అదేసమయంలో జనసేనలో చేరేందుకు అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఆ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments