Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 యేళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన వరప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన జనసేనలో గురువారం చేరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అదేసమయంలో జనసేనలో చేరేందుకు అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఆ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments