Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటలలో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు: కృష్ణా జిల్లా కలెక్టర్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (22:35 IST)
శాంపిల్స్ సేకరించిన 24 గంటలలోగ కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం‌డి.ఇంతియాజ్ తెలియచేసారు.

కలెక్టర్ కాంప్ కార్యాలయములో కరోన టెస్ట్ ల  అమలు తీరును వైద్యాధికారులతో బుధవారము కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికి అందుబాటులో ఉన్న4 మిషనులకు ఆధనంగా 3 బయో రాడ్ ఆధునాతనమైన మిషనులను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అదే రోజునఅంటే శాంపిల్ సేకరించిన 24 గంటలలోగా కరోన నిర్ధారణ ఫలితాలు వెల్లడవుతాయి. 

నిర్ధారణ ఫలితాలు సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్ లకు ఫలితాలు వెల్లడవుతాయని, ఒకవేళ ఫలితాలు రాని పక్షంలో సంబంధిత  గ్రామ/వర్డ్ వాలెన్టైర్ వద్దన ఆధర్ నెంబర్ ఇచ్చి సమాచారము పొందవచ్చునని కలెక్టర్ తెలియచేసారు.

గ్రామ వాలంటీర్/ వార్డ్ వాలంటీర్ లకు సమాచారము ఈ క్రింద విధముగా వారి మొబైల్ యాప్ లో లభ్యమౌతుంది. ఏ వ్యక్తులకైతే కరోన లక్షణాలు కనబడతాయో వారు వెంటనే టెస్టింగ్ సెంటర్లలొ టెస్టు చేయించుకోగలరు. త్వరితగతిన ఫలితాలతో మచీ చికిత్స పొంది కరోన వ్యాధి నుంచి బయట పడగలరు అని తెలియచేసారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments