Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటలలో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు: కృష్ణా జిల్లా కలెక్టర్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (22:35 IST)
శాంపిల్స్ సేకరించిన 24 గంటలలోగ కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం‌డి.ఇంతియాజ్ తెలియచేసారు.

కలెక్టర్ కాంప్ కార్యాలయములో కరోన టెస్ట్ ల  అమలు తీరును వైద్యాధికారులతో బుధవారము కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికి అందుబాటులో ఉన్న4 మిషనులకు ఆధనంగా 3 బయో రాడ్ ఆధునాతనమైన మిషనులను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అదే రోజునఅంటే శాంపిల్ సేకరించిన 24 గంటలలోగా కరోన నిర్ధారణ ఫలితాలు వెల్లడవుతాయి. 

నిర్ధారణ ఫలితాలు సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్ లకు ఫలితాలు వెల్లడవుతాయని, ఒకవేళ ఫలితాలు రాని పక్షంలో సంబంధిత  గ్రామ/వర్డ్ వాలెన్టైర్ వద్దన ఆధర్ నెంబర్ ఇచ్చి సమాచారము పొందవచ్చునని కలెక్టర్ తెలియచేసారు.

గ్రామ వాలంటీర్/ వార్డ్ వాలంటీర్ లకు సమాచారము ఈ క్రింద విధముగా వారి మొబైల్ యాప్ లో లభ్యమౌతుంది. ఏ వ్యక్తులకైతే కరోన లక్షణాలు కనబడతాయో వారు వెంటనే టెస్టింగ్ సెంటర్లలొ టెస్టు చేయించుకోగలరు. త్వరితగతిన ఫలితాలతో మచీ చికిత్స పొంది కరోన వ్యాధి నుంచి బయట పడగలరు అని తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments