Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటలలో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు: కృష్ణా జిల్లా కలెక్టర్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (22:35 IST)
శాంపిల్స్ సేకరించిన 24 గంటలలోగ కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం‌డి.ఇంతియాజ్ తెలియచేసారు.

కలెక్టర్ కాంప్ కార్యాలయములో కరోన టెస్ట్ ల  అమలు తీరును వైద్యాధికారులతో బుధవారము కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికి అందుబాటులో ఉన్న4 మిషనులకు ఆధనంగా 3 బయో రాడ్ ఆధునాతనమైన మిషనులను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అదే రోజునఅంటే శాంపిల్ సేకరించిన 24 గంటలలోగా కరోన నిర్ధారణ ఫలితాలు వెల్లడవుతాయి. 

నిర్ధారణ ఫలితాలు సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్ లకు ఫలితాలు వెల్లడవుతాయని, ఒకవేళ ఫలితాలు రాని పక్షంలో సంబంధిత  గ్రామ/వర్డ్ వాలెన్టైర్ వద్దన ఆధర్ నెంబర్ ఇచ్చి సమాచారము పొందవచ్చునని కలెక్టర్ తెలియచేసారు.

గ్రామ వాలంటీర్/ వార్డ్ వాలంటీర్ లకు సమాచారము ఈ క్రింద విధముగా వారి మొబైల్ యాప్ లో లభ్యమౌతుంది. ఏ వ్యక్తులకైతే కరోన లక్షణాలు కనబడతాయో వారు వెంటనే టెస్టింగ్ సెంటర్లలొ టెస్టు చేయించుకోగలరు. త్వరితగతిన ఫలితాలతో మచీ చికిత్స పొంది కరోన వ్యాధి నుంచి బయట పడగలరు అని తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments