Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలను భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం (video)

ఐవీఆర్
మంగళవారం, 23 జులై 2024 (15:23 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎంతగానో భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు తెలియకుండానే భూములు వేరెవరో తమ భూముల్లో కలిపేసుకోవచ్చనీ, అలాగే భూమి విస్తీర్ణం తప్పులు దొర్లితే దాన్ని సరిచేసుకోవాలంటే రైతులకు చుక్కలు అగుపిస్తాయన్న... ఇత్యాది అనేక అంశాలతో ఈ చట్టం వున్నది.
 
దాంతో ఏపీ ప్రజలు ఈ చట్టంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు. దాంతో ఆనాడు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తాము అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లు కూడా ఆమోదం పొందింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లు సభలో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments