Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మెడికల్ కాలేజీలకు నిధుల విడుదల

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (07:24 IST)
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మాణానికి రూ.2050 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 500 కోట్లు. కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 550 కోట్లు కేటాయించింది.

పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో ఒక్కొక్క చోట 100 ఎంబీబీఎస్ సీట్లు, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించనున్నాయి.

అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని మరియు పులివెందులలో కాలేజీలకు 104.17 కోట్ల రూపాయలతో  స్థలాల కొనుగోలుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments